వాలంటీర్ల వ్యవస్థపై మంత్రి కీలక వ్యాఖ్యలు

70చూసినవారు
వాలంటీర్ల వ్యవస్థపై మంత్రి కీలక వ్యాఖ్యలు
ఏపీలో వాలంటీర్ల వ్యవస్థను తాము రద్దు చేయలేదని మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి స్పష్టం చేశారు. ఉన్న ఉద్యోగులతోనే జులై 1న ఇంటింటికీ నేరుగా పెన్షన్లు పంపిణీ చేస్తామని తెలిపారు. బుధవారం ఆయన సచివాలయాలు, వాలంటీర్ల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మరోవైపు సచివాలయ ఉద్యోగులతో పెన్షన్ పంపిణీ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో వాలంటీర్ల కొనసాగింపుపై సందేహాలు నెలకొన్నాయి.

సంబంధిత పోస్ట్