వైసీపీకి మంత్రి రాజీనామా

290533చూసినవారు
వైసీపీకి మంత్రి రాజీనామా
వైసీపీకి మరో షాక్ తగిలింది. కీలక నేతలంతా పార్టీకి ఒక్కొక్కరుగా రాజీనామా చేస్తున్నారు. మంగళవారం మంత్రి గుమ్మనూరు జయరాం పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. మంత్రి పదవికి, పార్టీకి ఇవాళ రాజీనామా చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. సాయంత్రం నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్