వైసీపీలో మరికొన్ని కీలక మార్పులు

68చూసినవారు
వైసీపీలో మరికొన్ని కీలక మార్పులు
Ysrcp: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పార్టీ అనుబంధ సంఘాలతో సమావేశం నిర్వహించారు. పార్టీని బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి అనుబంధ సంఘాల నేతలకు దిశానిర్దేశం చేశారు. ఏపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లాలని వారిని ఆదేశించారు. వైసీపీ అనుబంధ నూతన సంఘాలు, వాటి జిల్లా అధ్యక్షులను ఇటీవల వైసీపీ అధినేత నియమించారు. ఈ మేరకు రానున్న రోజుల్లో గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ పార్టీ బలపేతంపై సుదీర్ఘంగా చర్చించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్