పడవ బోల్తా.. 100 మందికి పైగా గల్లంతు (వీడియో)

65చూసినవారు
నైజీరియాలోని సోమవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇస్లామిక్ పండుగకు వెళ్లి తిరిగి వస్తుండగా ఓవర్‌లోడ్ కారణంగా పడవ బోల్తా పడింది. ఈ ప్రమాద ఘటనలో 100 మందికి పైగా గల్లంతయ్యారు. వారిలో ఎక్కువగా మహిళలు, చిన్నారులు ఉన్నట్లు అధికారులు బుధవారం తెలిపారు. 100 మంది సామర్థ్యం కలిగిన బోటులో దాదాపు 300 మంది ప్రయాణం చేయడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్