వారాహి డిక్లరేషన్‌పై జనసేన ట్వీట్

79చూసినవారు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం బుధవారం ప్రాయశ్చిత్త దీక్షను విరమించారు. వారాహి డిక్లరేషన్ ఫైల్‌ను ఆయన తన వెంట తీసుకెళ్లారు. గురువారం తిరుపతిలో నిర్వహించే బహిరంగ సభలో వారాహి డిక్లరేషన్‌ను పవన్ వెల్లడిస్తారని జనసేన ట్వీట్ చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్