ఓటమితో సహనం కోల్పోయి టీవీని కొట్టిన ధోనీ: హర్భజన్

74చూసినవారు
సీఎస్‌కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని మిస్టర్ కూల్ అని పిలుస్తారు. అయితే గత ఏడాది ఐపీఎల్‌లో లీగ్ దశలోని చివరి గేమ్‌లో ఓడిపోవడంతో సహనం కోల్పోయానని మాజీ స్పిన్నర్ హర్భజన్ చెప్పారు. 'కప్ గెలిచి రిటైరవ్వాలన్న కల చెదిరిపోయిందనే కోపం వల్ల కావచ్చు. విరాట్ సహా ఆర్సీబీ ఆటగాళ్లు రాగానే సంబరాలు చేసుకుని వెళ్లిపోయారు. డ్రెస్సింగ్ రూమ్ టీవీని కోపంగా కొడుతూ లోపలికి వెళ్లడం నేను చూశాను' అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్