వైసీపీకి తాను రాజీనామా చేస్తున్నట్లు రాయదుర్గం
వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ప్రకటించారు. సీఎం
జగన్ తనకు నమ్మించి గొంతు కోశారని.. తనకు టికెట్ లేదని బయటకు పంపించారని ఆరోపించారు. '
జగన్ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. అవకాశం ఇవ్వకుంటే ఇండిపెండెంట్ గా బరిలోకి దిగుతా. నేను రాయదుర్గం, నా భార్య కళ్యాణదుర్గం నుంచి పోటీ చేస్తాం' అని వ్యాఖ్యానించారు.