ఆ రోజే అకౌంట్లోకి డబ్బులు

279359చూసినవారు
ఆ రోజే అకౌంట్లోకి డబ్బులు
వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం డబ్బుల విడుదల తేదీని ప్రభుత్వం ఖరారు చేసింది. నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఈ నెల 14న నిర్వహించే సభలో ఈబీసీ నేస్తం నిధులను బటన్ నొక్కి సీఎం జగన్ విడుదల చేయనున్నారు. ఈ పథకం కింద అగ్రవర్ణ పేదల్లోని 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు మహిళలకు ఏటా రూ.15 వేలు జమ చేయనుంది.

సంబంధిత పోస్ట్