ప్రయాణికుడి ఒడిలో కూర్చున్న మహిళ (వీడియో)

554చూసినవారు
ఢిల్లీ మెట్రోలో సీట్ల కోసం తరచూ తగాదాలు జరుగుతున్నాయి. ఇదే కోవలో ఓ మహిళకు మెట్రోలో కూర్చోడానికి సీటు దొరకలేదు. మగ ప్రయాణికులను తనకు సీటు ఇవ్వాలని అడిగింది. వారు అంగీకరించకపోవడంతో ఏకంగా వారి ఒడిలో కూర్చుంది. ఓ వ్యక్తి సీటులో నుంచి పైకి లేచినా అక్కడ చాలా ఇరుకుగా ఉంది. అయినా ఆమె మరో వ్యక్తి ఒడిలో కూర్చుని ప్రయాణం కొనసాగించింది. ఇది ఎప్పుడు జరిగిందో స్పష్టత లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్