MPTC సభ్యుడు MP అయ్యారు!

53చూసినవారు
MPTC సభ్యుడు MP అయ్యారు!
కర్నూల్ పార్లమెంట్ నుంచి బస్తిపాటి నాగరాజు భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆయన ప్రస్తుతం కర్నూల్ రూరల్ మండలం పంచలింగాల-1 ఎంపీటీసీ సభ్యుడిగా ఉన్నారు. బీసీ నేత అయిన ఆయన్ని టీడీపీ ఎంపీ బరిలో నిలిపింది. వైసీపీ అభ్యర్థి బీవై రామయ్యపై 1,11,298 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఇప్పటి వరకు గ్రామ ప్రజాప్రతినిధిగా ఉన్న నాగరాజు ఏకంగా పార్లమెంట్ గడప తొక్కనున్నారు.

సంబంధిత పోస్ట్