ఆదోనిలో ఎండు మిర్చి ధరలో వృద్ధి
By W. Abdul 1539చూసినవారుఆదోని వ్యవసాయ మార్కెట్లో శనివారం ఎండు మిర్చి గరిష్ట ధర రూ. 13, 350, కనిష్ట ధర రూ. 3, 000 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. శనివారం మార్కెట్కు ఎండు మిర్చి 4163 బస్తాలు, 964 లాట్లు వచ్చాయన్నారు. మోసాలపై రైతులు ఫిర్యాదు చేస్తే విచారణ జరిపి సంబంధిత ఏజెంట్, వ్యాపారిపై చర్యలు తీసుకుంటామన్నారు. పంట ఉత్పత్తులను సరైన సమయానికి తీసుకొచ్చి సహకరించాలని కోరారు.