నూతన ఏహెచ్ఐలకు శిక్షణ: డీడీ డాక్టర్ రమణయ్య

70చూసినవారు
నూతన ఏహెచ్ఐలకు శిక్షణ: డీడీ డాక్టర్ రమణయ్య
ఆళ్లగడ్డ రేంజ్ పశుసంవర్ధక శాఖ పరిధిలో నూతనంగా నియామకమైన 2023 బ్యాచ్ ఏహెచ్ఐలకు సోమవారం పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రమణయ్య శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. 45 రోజులపాటు ఈ శిక్షణ కార్యక్రమం కొనసాగనుంది. అసిస్టెంట్ డైరెక్టర్లు డాక్టర్ వరప్రసాద్, డాక్టర్ సాయి బాబా, డాక్టర్ కొండారెడ్డి, పశు వైద్యాధికారి పుల్లయ్య ఆధ్వర్యంలో ఏహెచ్ఎలకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్