ప్రభుత్వం పనులకు స్థానికులనే భాగస్వాములను చేస్తాం: అఖిలప్రియ

68చూసినవారు
టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్థానిక తాపీ కార్మికులకే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. బుధవారం ఆళ్లగడ్డ పట్టణంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున మంజూరయ్యే పనులలో స్థానికులనే భాగస్వాములను చేస్తామన్నారు. కార్మిక శాఖ కార్యాలయాన్ని ఆళ్లగడ్డలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అన్ని రంగాల వారికి ఉపాధి బీమా సదుపాయాలు కల్పిస్తామని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్