మహాత్మ జ్యోతిరావు పూలే సేవలు చిరస్మరణీయం

53చూసినవారు
మహాత్మ జ్యోతిరావు పూలే సేవలు చిరస్మరణీయం
డోన్ పట్టణంలో సామాజిక కార్యకర్త పి. మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో శ్రీ మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్బంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘణంగా నివాళి అర్పించారు. వారిని స్మరించుకున్నారు. ఈ సందర్బంగా సామాజిక కార్యకర్త పి. మహమ్మద్ రఫి మాట్లాడుతూ మన దేశ స్వాతంత్య్ర సమరయోధులను, శాస్త్రవేత్తలను, మహనీయులను, సమాజానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్