శాస్త్రవేత్త ఎడ్వర్డ్ ఆంటోనీ జెన్నర్ సేవలు చిరస్మరణీయం

79చూసినవారు
శాస్త్రవేత్త ఎడ్వర్డ్ ఆంటోనీ జెన్నర్ సేవలు చిరస్మరణీయం
డోన్ పట్టణంలో సామాజిక కార్యకర్త పి. మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో రోగ నిరోధక శాస్త్ర పితామహూడు, శాస్త్రవేత్త ఎడ్వర్డ్ ఆంటోనీ జెన్నర్ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘణంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సామాజిక కార్యకర్త పి. మహమ్మద్ రఫి మాట్లాడుతూ మన దేశ స్వాతంత్య్ర సమరయోధులను, శాస్త్రవేత్తలను, మహనీయులను, సమాజానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్