కేజీబీవీల్లో సిబ్బంది నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

78చూసినవారు
కేజీబీవీల్లో సిబ్బంది నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
కర్నూలు జిల్లాలో కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధన సిబ్బంది, బోధనేతర సిబ్బంది నియమాకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈవో శామ్యూల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మహిళా అభ్యర్డులు మాత్రమే దరఖాస్తుకు అర్హులన్నారు. apkgbv. apcfss. in వెబ్ సైట్ లో రూ. 250 రుసుము చెల్లించి, ఈనెల 10లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 7075039990, 70751 59996ను సంప్రదించవచ్చన్నారు.

సంబంధిత పోస్ట్