గూడూరులో మూడు రోజులు గణేష్ ఉత్సవాలు

78చూసినవారు
గూడూరు పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలను మూడు రోజులు ఘనంగా నిర్వహిస్తున్నామని కమిటీ పెద్దలు తెలిపారు. సోమవారం గూడూరు నగర గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీసీతారాముల దేవాలయం ఆవరణలో పట్టణ కమిటీ అధ్యక్షుడు పుట్టపాశం రామాంజనేయులు ఆధ్వర్యంలో నిర్వహించారు. సెప్టెంబర్ 7వ తేదీన గణేష్ ఉత్సవాలు ప్రారంభం అవుతాయని, అలాగే మూడు రోజులకే వినాయక నిమజ్జనోత్సవం కార్యక్రమం ఉంటుందని తీర్మానం చేశారు.

సంబంధిత పోస్ట్