వరద బాధితుల సహాయార్థం విరాళాలు సేకరణ

74చూసినవారు
మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇన్ చార్జ్ ఇంచార్జ్ రాఘవేంద్రరెడ్డి ఆదేశాల మేరకు బసలదొడ్డి, కంబదహాల్ గ్రామాల్లో బుధవారం వరద బాధితుల కోసం సీఎం సహాయ నిధికి టీడీపీ మండల అధ్యక్షులు ఈరన్న ఆధ్వర్యంలో విరాళాలను సేకరించారు. ఇందులో టిడిపి నాయకులు హనుమయ్య, బొంపల్లి సత్యనారాయణ, భీమయ్య, మల్లేష్, యోహాన్, మునెప్ప, ఎన్టీఆర్ అభిమానులు రామిరెడ్డి, జన సైనికులు భీమయ్య, తిక్కన్న, ఆంజనేయులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్