ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

84చూసినవారు
ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా జూపాడు బంగ్లా మండలం మoడ్లెo గ్రామంలో.. నాయకులు మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు ఎమ్మెల్యే గిత్త జయ సూర్య పాల్గొనిమాట్లాడుతూ.. ఉమ్మడి ప్రభుత్వం 100 రోజుల పరిపాలన గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మాండ్ర సురేంద్ర నాథ్ రెడ్డి, మండల కన్వీనర్ క్లస్టర్ ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్