హైవేపై పల్టీలు కొట్టిన కారు

3257చూసినవారు
ఓర్వకల్లు మండలం నన్నూరు కరెంట్ ఆఫీస్ వద్ద గురువారం కారు బోల్తా పడింది. నంద్యాల నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారు యాక్సెస్ కట్ అవ్వడం వల్ల ఒక టైరు ఊడిపోయి బోల్తా పడిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని పేర్కొన్నారు

సంబంధిత పోస్ట్