ఓర్వకల్లు మండలంలో పీర్ల పండగ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

588చూసినవారు
ఓర్వకల్లు మండలo చెన్నo శెట్టి పల్లె, హుస్సేనాపురం, ఉప్పుల పాడు గ్రామాల్లో సోమవారం నాడు మొహర్రం పండుగ సందర్భంగా పీర్ల పండగ ఉత్సవాల్లో పాణ్యo ఎమ్మెల్యే గౌరు చరిత రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్, మండల అధ్యక్షుడు గోవింద్ రెడ్డి, మండల నాయకులు నన్నూరు విశ్వేశ్వ్వర రెడ్డి, హుస్సేనాపురం మహబూబ్ బాషా, రామసుబ్బయ్య, బజారి, సుబ్బారెడ్డి, బుడ్డ బాషా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్