పాణ్యం: ప్రభుత్వ, వక్ఫ్‌, ఆలయ భూములు అక్రమంగా దోచేశారు

71చూసినవారు
పాణ్యం: ప్రభుత్వ, వక్ఫ్‌, ఆలయ భూములు అక్రమంగా దోచేశారు
తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్రాభివృద్ధి, సంక్షేమం సాధ్యమని పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత అన్నారు. ఆదివారం కల్లూరు మండలం పర్లలో జరిగిన పల్లెపండుగ వారోత్సవాల్లో ఆమె పాల్గొని ఉపాధి నిధులు రూ. 30. 22 లక్షలతో సీసీరోడ్లు, ఎస్సీ కాలనీలో మినీగోకులం షెడ్‌ నిర్మాణానికి భూమిపూజ చేసి, మాట్లాడారు. పాణ్యం నియోజకవర్గంలో వైసీపీ నాయకులు ప్రభుత్వ, వక్ఫ్‌, ఆలయ, పేద ప్రజల భూములను అక్రమంగా దోచేశారని అన్నారు.

సంబంధిత పోస్ట్