పని దినాలు కల్పించడంలో క్రిష్ణగిరి మండలం వెనుకంజ

77చూసినవారు
పని దినాలు కల్పించడంలో క్రిష్ణగిరి మండలం వెనుకంజ
ఉపాధి హామీ సంబంధించి పని దినాలు కల్పించడంలో కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం అత్యంత తక్కువ పురోగతి 34 శాతం సాధించింది జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా తెలిపారు. శుక్రవారం ఆయన కర్నూలులో మాట్లాడారు. 14వేల మంది జాబ్ కార్డులు, హోల్డర్లు ఉన్నప్పటికీ కూడా వేయి మందికి మాత్రమే పనిదినాలు కల్పించడమేమిటని ఎంపీడీవో, ఏపీవోలను ప్రశ్నించారు. హార్టికల్చర్ ప్లాంటేషన్ లో లక్ష్యాలను పూర్తి చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్