కరెంట్ కోతలకు అడవి పందుల వేటగాళ్లే కారణం

61చూసినవారు
కరెంట్ కోతలకు అడవి పందుల వేటగాళ్లే కారణం
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని పలు గ్రామాలలో అడవిపందుల వేటగాళ్లు పెట్రేగి పోవడంతో కరెంటన్నలకు కష్టాలు మొదలయ్యాయి. మండలంలోని శివపురం, సింగరాజుపల్లి, పెద్దగుమ్మడాపురం, చిన్నగుమ్మడాపురం, ముసలిమడుగు, ఎర్రమఠం, పాతమాడుగుల మొదలగు గ్రామాలు ఆ గ్రామాల రైతుల పొలాలు అడవికి అతిసమీపంలో ఉండడం వల్ల రైతులు పండించే మొక్కజొన్న పంటపొలాల్లోకి అడవి పందులుకడుపు నింపుకొని రైతుకు తీరని నస్టాన్ని కలిగిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్