శ్రీశైలంలో సహస్ర దీపాలంకరణ

56చూసినవారు
శ్రీశైలంలో సహస్ర దీపాలంకరణ
శ్రీశైల క్షేత్రంలో సోమవారం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారికి సహస్ర దీపార్చన క్రతువును శాస్త్రోక్తంగా చేపట్టారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు అర్చక పురోహితులు ప్రత్యేక అలంకరణ గావించి పూజలు నిర్వహించారు. అలాగే దీపాలు వెలిగించి దిపార్చన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, అర్చకులు తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్