నారా భువనేశ్వరి సంచలన ట్వీట్

56చూసినవారు
నారా భువనేశ్వరి సంచలన ట్వీట్
ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఎక్స్‌లో సంచలన ట్వీట్ చేశారు. నాడు నిజం గెలవాలి కార్యక్రమంలో ప్రజల ఆవేదన చూశానని, బాధలు విన్నానని, ఇబ్బందులు తెలుసుకున్నానని అన్నారు. అణచివేతను అర్థం చేసుకున్నానన్నారు. తాను కోరుకున్నట్లుగానే అద్భుతమైన ప్రజా తీర్పుతో ప్రజా పాలన మొదలైందని, రాష్ట్రంలో ఎక్కడ చూసినా ప్రజలు తామే గెలిచామనేంత సంతోషంలో ఉన్నారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్