ఏపీ ప్రొటెం స్పీకర్‌గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి

71చూసినవారు
ఏపీ ప్రొటెం స్పీకర్‌గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి
ఏపీ అసెంబ్లీ సమావేశాల మొదటి రోజున 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే.. ప్రొటెం స్పీకర్‌గా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరెంట్ల బుచ్చయ్య చౌదరికి అవకాశం దక్కింది. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం తర్వాత స్పీకర్ ఎన్నిక ప్రక్రియ జరగనుంది. అయితే ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 21, 22 తేదీల్లో నిర్వహించనున్న విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్