కుప్పంలో పర్యటించునున్న నారా భువనేశ్వరి

554చూసినవారు
కుప్పంలో పర్యటించునున్న నారా భువనేశ్వరి
నారా భువనేశ్వరి కీలక నిర్ణయం తీసుకున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో నాలుగు రోజుల పాటు కుప్పం లో పర్యటించునున్నారు. ఈ నెల 23, 24, 25, 26 తేదీల్లో నియోజకవర్గం ప్రజలను నేరుగా కలుసుకోనున్నారు. కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో పర్యటించి చంద్రబాబుని గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలపనున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలోని నాలుగు మండలాల్లో మహిళలతో ముఖాముఖీ నిర్వహించనున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్