కుప్పంలో పర్యటించునున్న నారా భువనేశ్వరి

554చూసినవారు
కుప్పంలో పర్యటించునున్న నారా భువనేశ్వరి
నారా భువనేశ్వరి కీలక నిర్ణయం తీసుకున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో నాలుగు రోజుల పాటు కుప్పం లో పర్యటించునున్నారు. ఈ నెల 23, 24, 25, 26 తేదీల్లో నియోజకవర్గం ప్రజలను నేరుగా కలుసుకోనున్నారు. కుప్పం నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో పర్యటించి చంద్రబాబుని గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలపనున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలోని నాలుగు మండలాల్లో మహిళలతో ముఖాముఖీ నిర్వహించనున్నారు.

సంబంధిత పోస్ట్