టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి అభ్యర్థి నారా
లోకేశ్ దూకుడు పెంచారు. మార్చి 1 నుంచి రెండో దశ శంఖారావాన్ని కొనసాగించనున్నారు. మొదటి దశ శంఖారావం సభలు సక్సెస్ కావడంతో
లోకేశ్ మరింత జోష్ పెంచారు. రెండో దశ శంఖారావాన్ని రాయలసీమలో పూరించనున్నారు. ఈ మేరకు పార్టీ కేడర్ రూట్ మ్యాప్ సిద్ధం చేస్తోంది.