అమరావతి లోని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ ను కందుకూరు పట్టణానికి చెందిన బిజెపి మైనార్టీ మోర్చా ఎగ్జిక్యూటివ్ నెంబర్ సయ్యద్ ఆరిఫ్ ఉద్దీన్ గురువారం మర్యాదపూర్వకంగా కలుసుకొని శుభాకాంక్షలు తెలిపారు. ఆరిఫ్ ఉద్దీన్ నాదెండ్ల మనోహర్ మధ్య దశాబ్దాలుగా సంబంధాలు ఉండటంతో ఆయన్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.