కందుకూరు: ఎమ్మెల్యే సమక్షంలో టిడిపిలో చేరిన 20 కుటుంబాలు

77చూసినవారు
కందుకూరు: ఎమ్మెల్యే సమక్షంలో టిడిపిలో చేరిన 20 కుటుంబాలు
కందుకూరు మండలం పందలపాడు గ్రామంలో 20 కుటుంబాల వారు వైసీపీ పార్టీ వీడి కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు సమక్షంలో ఆదివారం తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరికీ పార్టీ కండువాలు కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలో చేరిన వారందరికీ తగిన గుర్తింపు ఉంటుందని, పాత, కొత్త నాయకులు అందరూ కలిసి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్