జాతీయ లోక్ అదాలత్ లో పలు కేసులు పరిష్కారం

63చూసినవారు
జాతీయ లోక్ అదాలత్ లో పలు కేసులు పరిష్కారం
కందుకూరు కోర్టు భవన సముదాయ ఆవరణంలో శనివారం జరిగిన లోక్ అదాలతో కార్యక్రమంలో పలు కేసులు పరిష్కారం అయ్యాయి. ఈ సందర్భంగా 9 సివిల్ కేసులు, 99 క్రిమినల్ కేసులు, లిటిగేషన్ కేసులు 26, ఎస్టిసి కేసులో 2053 ఎంసి కేసుల్లో డివోర్స్ ఒక కేసు, అడ్మిషన్స్ 28 కేసులు పరిష్కారం అయ్యాయి. ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి శోభారాణి అడిషనల్ జడ్జి నిఖిల్ రెడ్డి కేసులను పరిశీలించి పరిష్కారం చేశారు.

సంబంధిత పోస్ట్