గోగినేని శివరామయ్య పార్థివదేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

69చూసినవారు
గోగినేని శివరామయ్య పార్థివదేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే
టిడిపి నాయకుడు గోగినేని శివరామయ్య పార్థివదేహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు. కందుకూరు మండలం అనంతసాగరం గ్రామానికి చెందిన టిడిపి సీనియర్ నాయకులు గోగినేని శివరామయ్య అనారోగ్యంతో మృతి చెందారు. ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యే పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ అన్ని విధాలుగా వారి కుటుంబానికి అండగా ఉంటుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్