భక్తుల భద్రతకు అన్ని ఏర్పాట్లు: జాయింట్ కలెక్టర్

55చూసినవారు
భక్తుల భద్రతకు అన్ని ఏర్పాట్లు: జాయింట్ కలెక్టర్
రొట్టెల పండుగకు విచ్చేసే భక్తుల భద్రత, పరిసరాల పరిశుభ్రత లక్ష్యంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్ సేథు మాధవన్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం రొట్టెల పండుగ ఏర్పాట్ల గురించి నెల్లూరు బారా షాహిద్ దర్గా ప్రాంతంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ లో వివిధ శాఖల అధికారులతో జాయింట్ కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్