డివైఎఫ్ఐ మాజీ జిల్లా నాయకులు పులిపాటి వెంకటరత్నం మాతృవియోగం

79చూసినవారు
డివైఎఫ్ఐ మాజీ జిల్లా నాయకులు పులిపాటి వెంకటరత్నం మాతృవియోగం
డివైఎఫ్ఐ మాజీ జిల్లా నాయకులు పులిపాటి వెంకటరత్నం తల్లి పులిపాటి నరసమ్మ శుక్రవారం మరణించారు, శనివారం నెల్లూరు రూరల్ పరిధిలోని పొదలకూరు రోడ్డు శాంతినగర్ లో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, మాజీ డిప్యూటీ మాదాల వెంకటేశ్వర్లు, సిఐటియు జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్, టిడిపి క్లస్టర్ ఇంచార్జి మన్నేపల్లి రఘు, వాము పక్ష నాయకులు పాల్గొని ఆమెకు ఘనంగా నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్