జనరంజకమైన వైసీపీ మేనిఫెస్టో

70చూసినవారు
జనరంజకమైన వైసీపీ మేనిఫెస్టో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విలువలతో కూడిన జన రంజకమైన మేనిఫెస్టోను విడుదల చేశారని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం నెల్లూరు నగరంలోని మాగుంట లేఔట్ లో గల జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్