వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరమని సిఐడి పోలీసులను అడ్డుపెట్టుకొని వైసీపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారని 19వ డివిజన్ తెలుగుదేశం పార్టీ నేత మదన్మోహన్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరు నగరంలోని సిఐడి కార్యాలయం వద్ద బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 19వ డివిజన్ టిడిపి నేత లీలా మోహన్ రెడ్డిని సిఐడి అక్రమంగా అదుపులోకి తీసుకుందన్నారు.