ఆర్థిక అక్షరాస్యత తోనే అభివృద్ధి సాధ్యం: నాబార్డ్ డిజిఎం

81చూసినవారు
ఆర్థిక అక్షరాస్యత తోనే అభివృద్ధి సాధ్యం: నాబార్డ్ డిజిఎం
ఆర్థిక అక్షరాస్యత తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని నాబార్డ్ డీజీఎం రవి సింగ్ అన్నారు. గురువారం ముత్తుకూరు ఫిషరీస్ కాలేజ్ ఎదురుగా ఆర్బీఐ సీఎఫ్ఎల్ ప్రాజెక్ట్ నూతన కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యాలయంలో అన్ని రకాల బ్యాంక్ సేవలు, కేంద్ర ప్రభుత్వ భీమా పథకాల సేవలు అందుబాటులో ఉంటాయని ఆయన అన్నారు. కార్యక్రమంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ప్రదీప్ కుమార్, వెలుగు ఎపిఎం పెంచల బాబు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్