పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన మంత్రి కాకాణి

1110చూసినవారు
పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన మంత్రి కాకాణి
మనుబోలు మండలం, గురివిందపూడి గ్రామంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మంగళవారం ఉదయం పర్యటించారు. అనంతరం స్థానిక నాయకులతో కలిసి సిమెంటు రోడ్లు, కమ్యూనిటీ హాల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి కి మారు పేరు సర్వేపల్లి నియోజకవర్గం అన్నారు. కార్యక్రమంలో సుధీర్ రెడ్డి, శ్రీహరి రెడ్డి, భాస్కర్ గౌడ్ తదితర నాయకులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్