అంగరంగ వైభవంగా నంది సేవ

71చూసినవారు
మనుబోలు లోని సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా నంది మహోత్సవాన్ని నిర్వహించారు. స్థానిక తూర్పు వీధిలో కలిసి ఉన్న శివాలయం నందు అర్చకులు ఫణీంద్ర శర్మ శివపార్వతులను ప్రత్యేకంగా అలంకరించి నంది వాహనంపై కొలువ తీర్చారు. పూలతో రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించిన అనంతరం సాంప్రదాయపద్ధంగా వేదమంతురాలతో పూజలు నిర్వహించి గ్రామోత్సవం ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్