నష్టపోయిన రైతులకు ప్రభుత్వం న్యాయం చేయాలన్నా మాజీ మంత్రి

1092చూసినవారు
నెల్లూరు జిల్లా మనుబోలు మండలం వెంకన్నపాలెం లో ఈరోజు మాజీ మంత్రి వర్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పర్యటించారు ఆయన మీడయాతో మాట్లడుతూ నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :