Mar 27, 2025, 09:03 IST/చేవెళ్ల
చేవెళ్ల
రంగారెడ్డి: కారులో మంటలు
Mar 27, 2025, 09:03 IST
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం కండవాడ స్టేజీ సమీపంలో గురువారం కవగూడెం రాజశేఖర్ రెడ్డి కారులో మంటలు చెలరేగాయి. చేవెళ్ల నుండి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. అప్రమత్తమైన రాజశేఖర్ కారు నుండి దిగడంతో ప్రమాదం తప్పింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయని యజమాని తెలిపారు.