తెలుగు దేశం పార్టీ కార్యకర్తలను నువ్వు బెదిరిస్తే నిన్ను నేను బెదిస్తా గుర్తు పెట్టుకో అంటూ సూళ్లూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం ఎన్డీసీసీబీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డికి సవాల్ విసిరారు. పెళ్లకూరు మండలం కానూరులో స్థానిక నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గొడవలకు నువ్వు సిద్దం అయితే మైము సంసిద్ధం పద్దతి మార్చుకుని ఎన్నికలు చేసుకో అని హెచ్చరించారు.