ట్రాఫిక్ లో చిక్కుకుని మండుటెండలో అవస్థలు

55చూసినవారు
నాయుడుపేట పట్టణంలోని బాజారు వీధిలో ఉన్న వెల్ కం కూడలి వద్ద సోమవారం ఉదయం 11గంటల నుంచి సుమారు 20 నిమషాల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో మండుటెండలో నే వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వాహనాలు సమయపాలన పాటించకుండా బజారు వీధుల్లోకి వస్తుండడంతో ఈ పరిస్థితి ఏర్పడుతుంది. పోలీసులు అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్