వరికుంటపాడు మండలం తొటలచెరువుపల్లె గ్రామంలో వెలసియున్న శ్రీ నంద్యాల ఏల్లమ్మతల్లి వారికి అషాడమాస-పౌర్ణమి ని పుష్కరించుకుకొని అమ్మవారికి వివిధ కూరలు ఆకుకూరలతొ విశేష పూజలు అలంకరణ కార్యక్రమం జరిగినది .భక్తులు అదిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు .అర్చకులు లొకా వెంకట ప్రసాద్ శర్మ భక్తులకు తీర్థప్రసాదాలు అదించారు.