వరికుంటపాడు మండలం తొటలచెరువుపల్లె గ్రామంలో నంద్యాల ఏల్లమ్మ తల్లి దేవలయం లొ ఇరొజున 16రోజుల పండుగ సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు, అబిషేకములు, కుంకుమార్చన లు జరిగినవి ఇ కార్యక్రమంలో గ్రామంలో ని భక్తులు అదికసంఖ్య లొ పాల్గొని అమ్మావారి కి మొక్కులు సమర్పించుకున్నారు. ఆలయ అర్చకులు లొకా వెంకట ప్రసాద్ శర్మ భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.