కార్తీకమాసం 4వ సొమవారం సందర్భంగా గండీపాళెం ప్రాజెక్టు వద్ద వెలసియున్న శ్రీసిద్దేశ్వర అలయం నందు కార్తకమాసం చివరి సొమవారం పురష్కరించుకొని అలయ అర్చకులు లొకా ప్రసాద్ శర్మ స్వామివారి కి విశేష అబిషేకములు పూజ కార్యక్రమములు నిర్వహీంచారు. మహిళలు అదిక సంఖ్యలో పాల్గొని 365 వత్తులు వెలిగించి మొక్కులు చెల్లించుకొన్నారు.