ఉదయగిరి పట్టణంలో మేకపాటి అభినవ్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం జరిగిన బైక్ ర్యాలీలో వైసీపీ నాయకులు సుందడి చేశారు. డీజే పాటలకు చిందులు వేశారు. అనంతరం అభినవ్ రెడ్డి మాట్లాడుతూ. ఇది కేవలం ఉదయగిరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి తెలిపే కాదు. 8 మండల ప్రజల గెలుపుగా భావించాలన్నారు. మనమందరం కలిసికట్టుగా సమిష్టిగా కృషి చేసి మేకపాటికి విజయం అందించాలన్నారు.