ఎన్డీఏ అభ్యర్థులు గెలుపే రాష్ట్ర అభివృద్ధికి మూలం
వరికుంటపాడు మండలం పరిధిలోని జి. కొండారెడ్డి పల్లెలో తెలుగుదేశం పార్టీ ఇంటింటి ప్రచారం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలకు కరపత్రాలు అందజేసి రాబోయే ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమణారెడ్డి, మధు, నాగార్జున రెడ్డి, నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఏ అభ్యర్థులు గెలుపే రాష్ట్ర అభివృద్ధికి మూలం అన్నారు.