ఎన్నికల ప్రచారాన్నిమొదలుపెట్టిన కురుగోండ్ల

560చూసినవారు
ఎన్నికల ప్రచారాన్నిమొదలుపెట్టిన కురుగోండ్ల
కలువాయి మండలం దాసరపల్లి నుండి శుక్రవారం వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామ కృష్ణ ఎన్నికల ప్రచారాన్ని తన కుమార్తె లక్ష్మీ సాయి ప్రియ తో కలిసి ప్రచారాన్ని మొదలుపెట్టారు. ముందుగా ఆయన దాసరి పల్లి గ్రామంలో లో టీడీపీ పార్టీ జెండా ను ఎగుర వేసారు. సందర్బంగా మీడియా తో మాట్లాడుతూ నియోజకవర్గం లోని కలువాయి మండలం దాసరపల్లి నుంచే ఎన్నికల ప్రచారం చేయడం తనకు ఆనవాయితీ అని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్